Special Focus On Padmanabha Swami Temple 6 th Room Must Watch



Trivandrum Temple - Trivandrum, Kerala

శ్రీపద్మనాభస్వామి ఆలయ సంపద వెలికితీతకు న్యాయపోరాటం చేసిన టీపీ సుందర్‌రాజన్(70) ఆదివారం మరణించారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుందర్‌రాజన్ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కేరళ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్‌తోనే శ్రీపద్మనాభస్వామి ఆలయ సంపద వెలుగు చూసింది. మాజీ ఐపీఎస్ అయిన సుందర్‌రాజన్ ఇంటెలిన్స్ అధికారిగా సేవలందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భద్రతాధికారిగా కూడా పనిచేశారు.

Share this article :

Post a Comment